శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం విశిష్టత అయోధ్య | Ayodhya BalaRama v...

శ్రీరాముడు ప్రతిష్టా పవిత్రోత్సవం: Sri bala ramuni vigraham chusi 
tarinchandi శ్రీరాముడు ప్రతిష్టా పవిత్రోత్సవం సందర్భంగా ఇంటిలోని పుజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీ 
రాముడు  విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించి ఆ పై పంచామృతంతో స్నానం చేయించండి. అనంతరం రాముడికి 

నీటితో అభిషేకం చేయండి. శుభంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి బట్టలు ధరింపజేయండి. చందనంతో తిలకం దిద్దండి. 
అనంతరం పూజ గదిని పీఠాన్ని పూలు, దండలతో అలంకరించండి. తరువాత అక్షత, పుష్పాలు, పండ్లు, ధూపం, దీపం, 
నైవేద్యం, తులసి దళం  మొదలైన వాటిని సమర్పించండి. రామయ్యను ఎరుపు, పసుపు, తెలుపు పువ్వులతో 
పూజించవచ్చు.


Comments